Exclusive

Publication

Byline

సీఆర్‌పీఎఫ్‌కు 200 సీఎస్ఆర్-338 రైఫిల్స్ సరఫరా చేయనున్న ఐకామ్-కారకాల్

భారతదేశం, సెప్టెంబర్ 23 -- కేంద్ర సాయుధ బలగాల సంస్థ సీఆర్‌పీఎఫ్‌కు, హైదరాబాద్‌ కేంద్రంగా అధునాతన చిన్న ఆయుధాలను తయారు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) గ్రూప్ సంస్థ ఐ... Read More


యువత గుండెకు పెనుముప్పుగా మారుతున్న రెండు అలవాట్లు

భారతదేశం, సెప్టెంబర్ 23 -- ఈ మధ్యకాలంలో యువ భారతీయుల్లో గుండెపోటు సంఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గతంలో మధ్యవయసు వారికి, వృద్ధులకు మాత్రమే పరిమితమైన ఈ సమస్య ఇప్పుడు ఇరవైలు, ముప్పైల వయసు వారిని కూడ... Read More


Jio Utsav 2025 : 'జియో ఉత్సవ్ 2025' సేల్ షురూ.. ఐఫోన్ సహా ఎలక్ట్రానిక్స్‌పై అదిరిపోయే ఆఫర్లు!

భారతదేశం, సెప్టెంబర్ 23 -- భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమైంది. ఈ వేడుకలకు మరింత ఉత్సాహాన్ని తీసుకురావడానికి జియోమార్ట్ 'జియో ఉత్సవ్ 2025' పేరుతో భారీ సేల్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పండుగ ఉత్సా... Read More


అతడు ద్రోహి.. ఆయుధాలు అప్పగించాలి : మల్లోజుల వేణుగోపాల్‌కు మావోయిస్టు కేంద్ర కమిటీ హెచ్చరిక

భారతదేశం, సెప్టెంబర్ 23 -- మావోయిస్ట్ సీనియర్ నేత మల్లోజుల వేణుగోపాల్‌పై మావోయిస్టు కేంద్ర కమిటీ చర్యలు తీసుకుంది. మల్లోజుల ఆయుధాలు అప్పగించాలని స్పష్టం చేసింది. ఇటీవల సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ... Read More


తల్లి కాబోతున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.. ప్రెగ్నెన్సీ పోస్టు వైరల్.. సెలబ్రిటీల రియాక్షన్

భారతదేశం, సెప్టెంబర్ 23 -- బాలీవుడ్ లో మరో స్టార్ కపుల్ పేరేంట్స్ కాబోతున్నారు. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నారు. కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ విషయాన్ని ఇవాళ (సెప్టెంబర్ 23) అనౌన్స్ ... Read More


మా కడప మాండలికంలో సినిమా ఉండటం సంతోషంగా ఉంది.. దేవగుడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే

Hyderabad, సెప్టెంబర్ 23 -- పుష్యం ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై బెల్లం సుధా రెడ్డి సమర్పణలో తెరకెక్కిన సినిమా దేవగుడి. ఈ సినిమాకు బెల్లం రామకృష్ణ రెడ్డి రచనా, దర్శకత్వం వహించారు. అభినవ శౌర్య, నరసింహ, అనుశ... Read More


తలపై రెండు సుడులు ఉంటే రెండు పెళ్ళిళ్ళు అవుతాయా? వీరి వ్యక్తిత్వం గురించి జ్యోతిష్కులు చెప్పిన రహస్యాలు తెలుసుకోండి!

Hyderabad, సెప్టెంబర్ 23 -- ఒక్కో మనిషి వ్యక్తిత్వం, తీరు ఒక్కో విధంగా ఉంటుంది. కొంతమంది చాలా ప్రశాంతంగా ఉంటారు, కొంతమంది ఎక్కువ కోపంతో ఉంటారు, కొంతమంది యాక్టివ్‌గా ఉంటే, కొంత మంది చాలా మౌనంగా ఉంటారు,... Read More


Car sales : జీఎస్టీ ఎఫెక్ట్​- నవరాత్రి మొదటి రోజే 30వేల కార్లు అమ్మిన మారుతీ! హ్యుందాయ్​ 11వేలు..

భారతదేశం, సెప్టెంబర్ 23 -- జీఎస్టీ 2.0 సంస్కరణలు అమలవ్వడంతో పాటు నవరాత్రి ప్రారంభంకావడంతో దేశంలో ఆటోమొబైల్ మార్కెట్ మంచి జోరు అందుకుంది! దేశవ్యాప్తంగా కార్ల డీలర్లు భారీగా అమ్మకాలను నమోదు చేస్తున్నారు... Read More